WhatsApp
Advertisement

KTR : వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

Advertisement