Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

