దీపావళి ముగిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులకు మంచి ఛాన్స్ అని చెప్పాలి.
అక్టోబర్ 22న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570గా, 22 క్యారెట్ల బంగారం ₹1,19,690గా ఉంది. ఢిల్లీలో కొంచెం ఎక్కువ — 24K ₹1,30,720, 22K ₹1,19,840.
Advertisement
హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళలో ధరలు ఒకేలా ఉన్నాయి. వడోదరలో 24K ₹1,30,620, 22K ₹1,19,740.
వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి — హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో ₹1,81,900. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో ₹1,63,900.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
