TG Adilabad: పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాల ధాటికి కాత (కాయ), పూత పూర్తిగా నష్టపోయాయి. దీని ఫలితంగా, గతంతో పోలిస్తే దిగుబడులు ఏకంగా సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ (ADB) ప్రాంతంలో ఈసారి సుమారు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దిగుబడి తగ్గినా, మార్కెట్లో మద్దతు ధర (MSP) ఆశాజనకంగా ఉంటే కొంత ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
