Earthquake : వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. నిజానికి ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది. డాకాలో రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావం వెస్ట్ బెంగాల్ పై పడింది. కోల్ కతాలోనూ కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. కోల్కతాతో పాటు కోచ్ బెహర, దినాజ్ పూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
