Social Media Apps : 16 ఏళ్ల లోపు పిల్లలు అంటే వాళ్లు ఏది చూసినా అదే నిజం అనుకుంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునేంత మెచ్యూరిటీ ఉండదు. ముఖ్యంగా ఇది డిజిటల్ యుగం. డిజిటల్ గా ఏం కనిపించినా అదే నిజం అనుకొని.. ఏదైనా సెన్సిటివ్ సమాచారం చూస్తే దానికి ప్రభావితం అయితే దాని వల్ల వాళ్ల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కఠిన ఆంక్షలు విధించారు. దానికి సంబంధించిన ఆన్ లైన్ సేఫ్టీ ఎమెండ్మెంట్ బిల్ 2024 ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
