పీఎం కిసాన్ 21వ విడత నిధులు – దీపావళి ముందే జమ! ఇలా చెక్ చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన కింద 21వ విడత నిధులను ఈ నెల 18 లేదా 19వ తేదీన జమ చేయనున్నట్లు సూచించింది. దీపావళి ముందే నిధులు అందించాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను ఒకే సారి విడుదల చేయాలని భావిస్తోంది. ఎప్పుడు? ఎవరికి?21వ విడత నిధులు: ఈ నెల 18 లేదా 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.ఏపీలో అర్హులు: 40.78 లక్షల మంది. కానీ, … Read more