WhatsApp

Saudi Accident : సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది హైదరాబాదీలు సజీవ దహనం

Indian pilgrims feared dead in bus accident

Saudi Accident : సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్స్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం అయిన 42 మంది ఇండియన్సే. అందులో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ వాళ్లే అని తెలుస్తోంది. మక్కా దర్శనం కోసం వెళ్లిన వాళ్లు అక్కడ దర్శనం పూర్తి చేసుకొని అనంతరం మదీనాకు వెళ్తుండగా బదర్ – మదీనా … Read more

Balakrishna : పశువుల ఆసుపత్రికి ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

nandamuri Balakrishna inaugurates veterinary hospital

Balakrishna : హిందూపూర్ ఎమ్మెల్యే, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రికి ప్రారంభించారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5 లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లు క్లోజ్.. చంచల్‌గూడ జైలుకు రవి

ibomma and bappam websites closed

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నుంచి ఇక కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకొని చూడలేరు. ఆయా వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి దగ్గర్నుంచి ఆయా వెబ్ సైట్ల లాగిన్ వివరాలు తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయా వెబ్ సైట్లను క్లోజ్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి వందల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని … Read more

Varanasi : వారణాసి మూవీలో రుధ్రగా మహేశ్ బాబు.. సినిమా స్టోరీ ఏంటి? రిలీజ్ ఎప్పుడు?

Mahesh babu as Rudhra in Varanasi movie

Varanasi : మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ పేరు వారణాసిగా నిన్న జరిగిన ఈవెంట్ లో మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో రుధ్రగా మహేశ్ బాబు నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ను మాత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది కానీ.. ఆ ట్రైలర్ లో సినిమా స్టోరీ ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఎద్దు మీద రౌద్రంతో వస్తున్న రుధ్రగా మహేశ్ బాబు కనిపిస్తాడు. ట్రైలర్ ప్రకారం … Read more

Bus Accident : మరో బస్సు యాక్సిడెంట్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

bus accident in jangaon dist telangana

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ … Read more

Horoscope 16 Nov 2025 : 16 నవంబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

16 November 2025 sunday horoscope in telugu

Horoscope 16 Nov 2025: 16 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                        వృషభం : కొత్త కార్యక్రమాలను చేపడతారు. నిజాయితీతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు ఎక్కువ కష్టపడాలి. దైవారాధన చేయండి.                   మిథునం : నిర్ణయాలు తీసుకునే … Read more

Gold Rates 16 Nov 2025 : 16 నవంబర్ 2025, ఆదివారం ఈరోజు గోల్డ్ రేట్స్

16 November 2025 sunday gold rates in telugu

Gold Rates 16 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 16 నవంబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,508 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,465 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,381 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.175 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

Telangana high court website hack

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. వెబ్ సైట్ లో ఉండే ఆర్డర్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ఓపెన్ అయింది. బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తోంది.

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదు : రాజాసింగ్

raja singh says bjp will not come to power in Telangana

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది.. కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు అయినా.. ఆ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు.

Arke Singh : ఆర్కే సింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ అధిష్ఠానం

arke singh suspends from bjp

Arke Singh : కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఆర్కే సింగ్ ను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆర్కే సింగ్ పాల్పడ్డారనే ఆరోపణలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలో ఆయన్ను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులను అధిష్ఠానం జారీ చేసింది.