Thalliki Vandanam | డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ

మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు … Read more

AP DSC Merit List 2025 | మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఏపీలో డిస్ట్రిక్ట్ స్కూల్స్ సర్వీసెస్ కమిషన్ (AP DSC) 2025 మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ ఏడాది మెరిట్ ర్యాంక్ లేకుండా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హులైన అభ్యర్థుల జాబితాను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది. 🔴 Live Update Breaking: AP DSC 2025 Merit List Live ( LINK BELOW ): Shortlisted candidates will find their names, hall ticket numbers, and … Read more

AP RATION CARDS | గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Ration Cards Issue Date | కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం రేషన్ కార్డు ( AP RATION CARD ) ధారులకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కానుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలిపారు. AP NEW … Read more

Annadata Sukhibhava | 1.04 లక్షల మందికి డబ్బులు జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) లోని 1,04,107 మంది రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava ) పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ రైతులతో పాటు, ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున జమ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం రూ.71.38 కోట్లు … Read more

Speaker Ayyanna | ఆ పెన్షన్లు తీసేయమని నేనే చెప్పా

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ( AP PENSION ) వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. అనర్హులుగా గుర్తించబడిన లక్ష మందికి పైగా వికలాంగుల పింఛన్లు రద్దు చేశారు. ఈ చర్య ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అనర్హుల పెన్షన్లు తొలగించాలని తాను సీఎం చంద్రబాబుకు ( CHANDRA BABU NAIDU ) రాసిన లేఖలో … Read more

Adarana 3.0 Scheme: బైక్ సబ్సిడీ, రూ.10వేలు కడితే చాలు

ఏపీ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ( Adarana 3 Scheme ) ప్రారంభించనుంది. కల్లుగీత కార్మికులకు 90% సబ్సిడీతో బైక్ లు ఇస్తారు. లబ్ధిదారుడు కేవలం 10% చెల్లించాలి. రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేస్తారు. పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి. వయసు 18-50 ఏళ్లు, బీసీ వర్గానికి చెందినవారు కావాలి. మత్స్యకారులకు కూడా ఈ పథకంలో అవకాశం ఇస్తారు. వారికి ఆధునిక పరికరాలు అందజేస్తామని మంత్రి సవిత హామీ … Read more

DASARA HOLIDAYS | తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్

దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్ DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP 2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, … Read more

JC prabhakar vs Pedda Reddy | ఏం జరుగుతుంది తాడిపత్రిలో?

Tadipatri రాజకీయ ఉద్రిక్తత: కేతిరెడ్డి ఎంట్రీ, జేసీ శివుడి విగ్రహంతో హైటెన్షన్ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ముదిరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రానున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు భద్రతతో ఆయన రానున్నట్లు పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రకటించారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు కార్యక్రమాన్ని … Read more