మన పత్రిక, వెబ్డెస్క్
భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆగస్టు 4 మరియు 5, 2025న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను SBI అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
state bank of india po prelims result 2025
మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు SBI వెబ్సైట్లో “Recruitment Results” విభాగానికి వెళ్లి, CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ కింద ఉన్న లింక్పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్ష సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్నారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. మెయిన్స్ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
sbi po prelims result 2025 link
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
