మన పత్రిక, వెబ్డెస్క్
PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికలు సంఘం యొక్క ఐక్యత, పటిష్టతకు నిదర్శనంగా నిలిచాయి. ముందు వరుసలో నిలిచి సభ్యుల సేవకు కట్టుబడి ఉంటామని కొత్త నాయకత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
