Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా అల్పపీడనం ప్రారంభమై.. అది వాయువ్య దిశగా కదులుతోంది. గురువారం లోపు అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇదే అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరి వైపు కదిలి మరింత బలపడే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 55 కిమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈనేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు ఎవ్వరూ వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
