WhatsApp
Advertisement

AP CM Chandrababu : ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

AP CM Chandrababu : తాను ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. స్టూడెంట్ గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో. నేను గాని రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. అది నా విజన్.. అంటూ ఓ వేదిక మీద సీఎం చంద్రబాబు అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement