మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) కూరగాయలు సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించి, సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి ₹9,600 చొప్పున సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.
ఒక ఎకరా కూరగాయల సాగుకు సుమారు ₹24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అందులో 40% (అనగా ₹9,600) నిధులను సబ్సిడీగా అందించనుంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అంటే, ఒక రైతు గరిష్టంగా ₹48,000 వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
