Vizag Earthquake : వైజాగ్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 3.7 గా భూకంప తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, అక్కయ్యపాలెం, విశాలాక్షినగర్, మహారాణిపేట లాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
