మన పత్రిక, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19 కిలోలు) ధరను స్వల్పంగా తగ్గించాయి. సిలిండర్పై రూ. 5 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా తగ్గింపుతో, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,595 నుంచి రూ. 1,590కి చేరింది. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే, సబ్సిడీపై అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే ఎదురైంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
