మన పత్రిక, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19 కిలోలు) ధరను స్వల్పంగా తగ్గించాయి. సిలిండర్పై రూ. 5 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా తగ్గింపుతో, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,595 నుంచి రూ. 1,590కి చేరింది. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే, సబ్సిడీపై అందించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే ఎదురైంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
