మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను పొడిగించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ఈ చర్యలు చేపట్టారు.
తాజా అప్డేట్ ప్రకారం, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 31 వరకు సెలవులు ప్రకటించారు. చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) హెచ్చరించింది.
Advertisement
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 38,000 హెక్టార్లలో పంటలు, 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 76,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
