మన పత్రిక, వెబ్డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ గడచిన వారం రోజులుగా చక్కటి రికవరీ సాధించింది. దీనికి తోడు దేశీయ మార్కెట్లో ఆభరణాల డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపింది.
Advertisement
గత తొమ్మిది వారాలుగా పెరిగిన ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టినా, ఇది కేవలం ‘టెక్నికల్ కరెక్షన్’ మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
