మన పత్రిక, వెబ్డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లలో రూ. 1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ విధించనుంది. అలాగే, థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యా రుసుములు (Education Fees) చెల్లించినా 1% రుసుము వసూలు చేయనుంది. అయితే, స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లు, POS మెషీన్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.
పెంచిన ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
