Telangana intermediate student recognition fee: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు ₹220, గ్రీన్ ఫండ్ ఫీజు ₹15 చొప్పున మొత్తం ₹235 వసూలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వసూలు చేసిన మొత్తాన్ని అక్టోబర్ 24 నుంచి 31 లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
