మన పత్రిక, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి ప్రాంతంలో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్ట్ ను అక్టోబర్ 22, బుధవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిఏ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ చెక్ పోస్ట్ ద్వారా లభించే టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలను ఇకమీదట ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవచ్చు. పౌరులు www.transport.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అన్ని ఆర్టిఏ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
