Telangana 4 IAS Transfer: తెలంగాణలో నలుగురు IAS అధికారుల బదిలీలు జరిగాయి. చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ఎం. రఘునందన్ రావుకు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు, ఎస్. హరీశ్కు (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్ బాధ్యతలు, భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
Advertisement
కాంత్రి వల్లూర్ను పదవి నుంచి తప్పించారు. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను రిలీవ్ చేశారు. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ను (Garima Agarwal) రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు. సీనియర్ IAS ఆఫీసర్ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
