బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు.
ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ ఫేల్. సత్య మాత్రం ఒక్కడే నవ్వించాడు.
Advertisement
సంగీతం, సినిమాటోగ్రఫీ, డి.ఐ. కూడా అంతగా పనిచేయలేదు. మొత్తంగా – కథ లేని కథ అని మేకర్స్ చెప్పారు.. అదే నిజమైంది.
రేటింగ్: 2/5
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
