యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) 2025లో 474 ఖాళీల భర్తీకి ఇవాళే చివరి దరఖాస్తు తేదీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా MSc, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక కోసం ఆన్లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు ₹200. SC, ST, PwBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేయాలంటే → upsconline.nic.in
Advertisement
ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి – చివరి గంటలో కూడా సమయం ఉంది!
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
