Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని తాజాగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. లంకాల దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన త్వరలోనే నామినేషన్ వేయనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
