ఎస్బిఐ (SBI) గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ రుణాలకు మంచి స్పందన లభిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.5 కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఇందులో ముద్ర రుణాలు కూడా భాగం.
ముఖ్యంగా, రుణాల మంజూరు కి టర్మ్ రౌండ్ సమయం 45 నిమిషాలకు తగ్గించారు. ఇంకా ముందు ఐదు సంవత్సరాల పాటు MSME రుణాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఇవి కొద్ది లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.
Advertisement
అంతే కాదు, డేటా ఆధారిత క్రెడిట్ అసెస్మెంట్ ఇంజన్ ద్వారా రుణాల మదింపు చేస్తున్నారు. రూ.50 లక్షల వరకు రుణాలకు లావాదేవీల చరిత్ర, జిఎస్టి రిటర్న్స్ ఆధారంగా మదింపు చేస్తున్నారు. ఆర్థిక పత్రాలు సమర్పించాల్సిన నిబంధనను మినహాయిస్తున్నారు. ఇది వ్యాపారులకు గణనీయమైన సౌలభ్యాన్ని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
