Advertisement
Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు.

Advertisement

ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement