Telangana: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9 తో పాటు, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ‘అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని భావించిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చాలా రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టి, నామినేషన్లు వేద్దామనుకునే లోపే ప్రక్రియ నిలిచిపోవడంతో టైం వృథా అయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికలు ఇప్పుడే జరగవని తెలిసి ఉంటే ప్రచారానికి బయటకు వచ్చే వాళ్లమే కాదంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
