విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం ఖాయమని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
