కొట్టయం జిల్లా కుమారకోం గ్రామ పంచాయతీలోని ఒక ఫారంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయింది. ఈ వ్యాధి పందులకు ఎంతో తీవ్రమైనది, అత్యంత సంక్రమణ శక్తి కలిగినది. సంబంధిత ఫారం చుట్టూ 1 కి.మీ. పరిధిని ‘డిజాస్టర్ జోన్’గా, 10 కి.మీ. పరిధిని ‘సర్వైలెన్స్ జోన్’గా ప్రకటించారు. పందుల మాంసం అమ్మకం, రవాణా నిషేధం. అందులోని అన్ని పందులను కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చంపేయాలి. వ్యాధి నియంత్రణకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
