Advertisement
8th Pay Commission salaries

8వ పే కమిషన్ ముందు గుడ్ న్యూస్ – కేంద్ర ఉద్యోగులకు 3% DA పెంపు

8వ పే కమిషన్ వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 7వ పే కమిషన్ కింద 3% DA పెంపు ఆమోదించింది. దీంతో DA 58%కు చేరింది. ఈ పెంపు దుస్సేరా, దీపావళి పండుగల ముందు రావడం అదనపు బూస్టర్. 2025లో ఇది రెండో పెంపు — మార్చిలో 2% పెరిగింది.

Advertisement

జీతం నవంబర్ నుంచి పెరుగుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అరెర్స్ కూడా చెల్లిస్తారు. ఉదా: ₹18,000 బేసిక్ ఉన్న ఉద్యోగికి నెలకు ₹540 ఎక్కువ. మొత్తం జీతం ₹28,440 అవుతుంది. పెన్షనర్లకు కూడా లాభం — ₹9,000 పెన్షన్ ఉన్నవారికి ₹270 ఎక్కువ, మొత్తం ₹14,220.

Advertisement

8వ పే కమిషన్ జనవరిలో ప్రకటించారు — కానీ సభ్యులు, టెన్యూర్ గురించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ రాలేదు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement