ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు AP TET 2025 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టెట్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది.
టెట్ నిర్వహణకు సంబంధించిన జీవోలో కీలక మార్పులు చేయాలా, లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా — అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉండనుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
