కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనమిత్ర’ స్కీమ్ కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ₹15 వేలు ఇస్తోంది. ఈ డబ్బులు నేడు అర్హుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.
సీఎం చంద్రబాబు నేడు 11 గంటలకు ఈ స్కీమ్ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు కీలక నేతలు పాల్గొంటారు. మీ పేరు ఫైనల్ జాబితాలో ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. స్టేటస్ చెక్ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్సైట్లోకి వెళ్లి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. “2025-26” సెలెక్ట్ చేసి, ఓటీపీ ద్వారా స్టేటస్ చూడండి.
Advertisement
రిమార్క్స్ ఉంటే అప్లికేషన్ లో ఏదో ఇబ్బంది ఉంది — వెంటనే సరిదిద్దుకోండి. అప్పుడే డబ్బులు జమ అవుతాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
