DA latest news today 2025: కేంద్ర ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది — ఉద్యోగులకు 3% డీఏ, డీఆర్ పెంపు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ₹10,084 కోట్ల భారం పడనుంది.
పెంచిన డీఏ జులై నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే నిర్ణయం.
Advertisement
అలాగే రూ.5,863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విద్యారంగానికి పెద్ద ఊతం.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
