DA latest news today 2025: కేంద్ర ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది — ఉద్యోగులకు 3% డీఏ, డీఆర్ పెంపు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ₹10,084 కోట్ల భారం పడనుంది.
పెంచిన డీఏ జులై నుంచి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే నిర్ణయం.
Advertisement
అలాగే రూ.5,863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విద్యారంగానికి పెద్ద ఊతం.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
