gold rate today october 1 2025: అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర ఈరోజు చారిత్రక గరిష్టాలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,18,640 — మునుపటి కంటే ₹1,200 పెరిగింది.
22 క్యారెట్ల బంగారం కూడా ₹1,08,750కి చేరింది — ₹1,100 పెరుగుదల. వెండి కిలో ధర ₹1,50,000 దాటింది. హైదరాబాద్లో కేజీ వెండి ₹1,60,000 గా పలుకుతోంది.
Advertisement
ప్లాటినం మాత్రం తగ్గింది — 10 గ్రాములకు ₹44,740 — ₹670 తగ్గుదల. డాలర్-రూపాయి మారకం ఈరోజు ₹88.76 వద్ద ట్రేడ్ అవుతోంది.
మదుపురులు, జ్యూయలర్లు ధరల వైపు దృష్టి సారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
