Telangana News: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులకు ఈ విషయం అధికారికంగా తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ మొత్తం జమ చేస్తారని సమాచారం. సరెండర్, TSGLI, GPF బిల్లులు కూడా ఈ దశలో విడుదల అవుతాయనే ఆశ ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
