Telangana News: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులకు ఈ విషయం అధికారికంగా తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ మొత్తం జమ చేస్తారని సమాచారం. సరెండర్, TSGLI, GPF బిల్లులు కూడా ఈ దశలో విడుదల అవుతాయనే ఆశ ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
