స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ కోడ్ ప్రకారం, ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం. ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు.
Advertisement
31 జిల్లాల్లో శాంతిభద్రతలు, సన్నాహాలను సమీక్షించిన ఎన్నికల సంఘం, పోలింగ్ శాంతియుతంగా జరగాలని సూచించింది. ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని గత నిబంధన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
