మన పత్రిక, వెబ్డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( Assistant Engineer Dastagiri ) పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అప్పుడే ఏసీబీ వల పన్ని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు.
Advertisement
డీఎస్పీ సోమన్న వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక శాఖ చర్యలు ఇంకా కొనసాగుతాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
