Nirmal News: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు కమ్మేసింది. దృశ్యం అస్పష్టంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లారు. పొగమంచు కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు హెడ్లైట్లు, ఫోగ్ లైట్లు వాడాలని అధికారులు సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
