మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.
Advertisement
ఈ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు, పసుపు గౌరమ్మ, ఐదు రకాల నైవేద్యాలతో విశేషంగా జరుపుకుంటారు. రాగి పల్లెంలో కుంకుమ, పసుపు, గునుగు, బంతిపూలు లాంటి రంగులతో త్రికోణంగా అలంకరిస్తారు. కొందరు నిలువెత్తు బతుకమ్మలు, కాగితాలతో కూడా తయారు చేస్తారు.
సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేసి, బతుకమ్మ, గౌరమ్మ, నైవేద్యాలను ఉంచి, మహిళలు చుట్టూ ఆడి పాడతారు. చివరికి చెరువులో నిమజ్జనం చేసి, నైవేద్యాలు పంచుకుంటారు. పుట్టింటికి వచ్చిన అమ్మాయిలు, కన్నవారితో కలిసి ఆనందం పంచుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
