మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట ( bathukamma kunta ) చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఈ చెరువు గత కొన్నేళ్లుగా కబ్జాలో ఉండేది. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసలు 26న ప్రారంభించాల్సిన పని భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
