mgbs rain today : భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో వరద స్థాయి పెరిగింది. దీంతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ప్రయాణికులు ఎంజీబీఎస్కు రావొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజా సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల నిర్వహణ ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మార్గాల్లో సర్వీసులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ సమాచారం దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
