మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
Telangana cabinet meeting on 29 august
ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రిజర్వేషన్ పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
Advertisement
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
