మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
Telangana cabinet meeting on 29 august
ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రిజర్వేషన్ పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
Advertisement
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
ఇవి కూడా చదవండి :
Advertisement
