మన పత్రిక, వెబ్డెస్క్ : కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) వికటించడంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
kamareddy mid day meal food poisoning
ఈ ఘటనపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Advertisement
ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

