మన పత్రిక, వెబ్డెస్క్ : మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు
Advertisement
కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నిబంధన అనుసరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Advertisement
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో బ్యాంకులు లోన్ దరఖాస్తులను రద్దు చేయకూడదని సూచించారు.
Advertisement
అలాగే, క్రెడిట్ సమాచారం ఇచ్చే సంస్థలు రూ.100 కంటే ఎక్కువ రుసుం వసూలు చేయకూడదని పేర్కొన్నారు.
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

