మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.
Telangana Engineering spot admissions 2025
మొత్తం 8 కళాశాలల్లో 978 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ సహా కొన్ని కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.
Advertisement
స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్:
- ఆగస్టు 26: జేఎన్టీయూ క్యాంపస్ (హైదరాబాద్), సుల్తాన్పూర్
- ఆగస్టు 28: జగిత్యాల, మంథని
- ఆగస్టు 29: వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్
అడ్మిషన్లు జరిగే కళాశాలల యూనివర్సిటీ విభాగంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలి.
స్పాట్ అడ్మిషన్స్ లో సీట్లు త్వరగా భర్తీ కావడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు త్వరగా హాజరు కావడం మంచిది.
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
