ADR Criminal cases on chief ministers
భారతదేశంలో 30 ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) తాజా నివేదికలో పేర్కొంది.
10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, బెదిరింపు వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.
అత్యధికంగా రేవంత్ రెడ్డిపై 89 కేసులు, ఎం.కె. స్టాలిన్ పై 47, చంద్రబాబు నాయుడుపై 19, సిద్ధరామయ్యపై 13 కేసులు ఉన్నాయి.
ఇతరులలో హేమంత్ సోరెన్ (5), దేవేంద్ర ఫడణవీస్ (4), సుఖ్వీందర్ సింగ్ (4), పినరయి విజయన్ (2), భగవంత్ మాన్ (1) ఉన్నారు.
ఈ వివరాలు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్వాసన బిల్లు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
