మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
Advertisement
తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు నేరుగా ఖాతాల్లోకి రానున్నాయి.
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

