Mechal Teachers day celebrations : మేడ్చల్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మేడ్చల్ లో జరిగిన వేడుకలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ఎం. నాగేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, తాత్వికుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని, దేశ రాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంజుల, కాశి, గౌరిశంకర్ రావు, రామారావు, సరిత, SMC చైర్మన్ స్వర్ణలత, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.







ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
