కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 21 2025 – ప్రశ్నలు & సమాధానాలు
- కోట-బుండి వద్ద విమానాశ్రయానికి కేంద్రం ఎంత మొత్తం ఆమోదించింది?
1507.00 కోట్ల రూపాయలు.
- “అన్నా-చక్ర” పథకాన్ని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు?
31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు. - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏ ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు?
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు. - ప్రెస్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఏ పోర్టల్ ప్రారంభించింది?
ప్రెస్ సర్వీస్ పోర్టల్. - మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలిచారు?
మాణికా విశ్వకర్మ. - సిన్సినాటి ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ గెలిచింది ఎవరు?
ఇగా స్వియాటెక్. - మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఎంతకు తగ్గాయి?
126 నుంచి 18కి తగ్గాయి. - సీబీఎస్ఈ 8వ తరగతిలో చేరిన తెలంగాణ కవిత రచయిత ఎవరు?
రమేశ్ కార్తిక్ నాయక్ (చక్మక్). - 2024-25లో అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర. - ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానం. - రష్యా ప్రయోగించిన జీవులతో కూడిన ఉపగ్రహం ఏది?
బయాన్ ఎం – నెంబర్ – 2. - జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వడానికి ఏ బిల్లు ప్రవేశపెట్టారు?
జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించిన బిల్లు. - ప్రజాప్రతినిధులు జైల్లో 30 రోజులు ఉంటే పదవి తొలగింపు బిల్లు ఏమిటి?
130వ రాజ్యాంగ సవరణ బిల్లు. - ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు పేరు ఏమిటి?
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025. - ఆసియా క్రికెట్ కప్ 2025 ని ఏ దేశం నిర్వహిస్తోంది?
యూఏఈ. - కేంద్ర ప్రభుత్వ అప్పు ఎంతకు చేరింది?
200 లక్షల కోట్ల రూపాయలు. - ఇస్రో చంద్రునిపైకి మానవుడిని పంపే సంవత్సరం ఏది?
2040
- ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటి?
స్త్రీ శక్తి పథకం. - ప్రపంచంలో అత్యధిక రుణం ఉన్న దేశం ఏది?
అమెరికా (37 లక్షల కోట్ల డాలర్లు).
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
